Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ త్వరలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రకటన

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (12:33 IST)
ఇంటర్‌లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు త్వరలో ప్రకటన వెలువడనుంది. ఈ ఏడాది మొదటిసారిగా ప్రవేశాలను ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలను ఇంటి నుంచే ఎంపిక చేసుకోవచ్చు.

ఒక్కొక్కరు ఎన్ని కళాశాలలకైనా ఐచ్ఛికాలను ఇచ్చుకోవచ్చు. ఈసారి ప్రవేశాల్లో ప్రైవేట్‌ సహా అన్ని జూనియర్‌ కళాశాలల్లోనూ రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో కళాశాలలను ఎంచుకునే సమయంలోనే వాటిలో ఉండే మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల వివరాలు కనిపిస్తాయి.

విద్యార్థులు కేవలం తమ వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది. ఎన్‌సీసీ కోటా వారు మాత్రమే ధ్రువపత్రాలను స్కానింగ్‌ చేసి, జతపరచాలి. గతేడాది రుసుములతోనే ప్రవేశాలు నిర్వహించాలని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

నిరుడు ప్రైవేటు కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.3,119, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.3,432లను రుసుములుగా నిర్ణయించింది. కొత్త బోధన రుసుములను నిర్ణయించే వరకు ఈ మొత్తాన్నే వసూలు చేయాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments