Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పెళ్లి, కిడ్నాప్: తిరుపతి ఎస్పీని కలిసిన నవ దంపతులు..

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (09:30 IST)
నవ డాక్టర్ దంపతులు తిరుపతి ఎస్పీని కలిశారు. తమకు భద్రత కల్పించాలని వేడుకున్నారు. చంద్రగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మోహన్ కృష్ణకు సుష్మ అనే మరో డాక్టర్‌తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే సుష్మ తల్లిదండ్రులు వీరి వివాహానికి అంగీకారం తెలపలేదు. 
 
ఇంకా సుష్మను మోహన కృష్ణ ఇంటి నుంచి కిడ్నాప్ చేశారని తెలిపారు. మోహన్ రెడ్డి కాలనీ, చంద్రగిరిలోని మోహన్ కృష్ణ ఇంట సుష్మ కిడ్నాప్ గురైందని చెప్పారు. అలాగే సుష్మా తల్లిదండ్రులతో పాటు 30మంది తన భార్య సుష్మను బలవంతంగా కిడ్నాప్ చేశారని మోహన్ కృష్ణ ఆరోపించాడు. 
 
అయితే సుష్మా వారి నుంచి తప్పించుకుని.. తన భర్త వద్దకు చేరుకుంది. ఆపై, సుష్మ-మోహన్ కృష్ణ దంపతులు తిరుపతి ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డిని భద్రత కోసం కలిశారు. ఇంకా తమకు భద్రత కల్పించాలంటూ పోలీసులను కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments