Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపద్భాందవుడు కృష్ణపట్నం ఆనందయ్య

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (16:18 IST)
కరోనా స‌మ‌యంలో అంద‌రికీ ఆప‌ద్బాంధ‌వుడిగా కృష్ణపట్నం ఆనందయ్య నిలిచాడ‌ని విజ‌య‌వాడ న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి కొనియాడారు. శ్వాస ఆడ‌క ఎంతో మంది మ‌ర‌ణించార‌ని, అలాంటి రోగుల‌కు క‌రోనాను న‌యం చేసి ఆనంద‌య్య దేవుడిలా ఆదుకున్నార‌ని అన్నారు.

విజ‌య‌వాడ‌లో ప్ర‌జ‌ల‌కు ఆనందయ్య మందును మేయ‌ర్ పంపిణీ చేశారు. విజ‌య‌వాడ అజిత్ సింగ్ నగర్ షాదిఖాన ద‌గ్గ‌ర మాజీ ఫ్లోర్ లీడర్ దొనేపుడి శంకర్ అధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో న‌గ‌ర మేయ‌ర్ రాయన భాగ్యలక్ష్మీ అతిధిగా పాల్గొన్నారు. ప్ర‌జ‌ల‌కు కృష్ణపట్నం ఆనందయ్య మందును పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా మందు త‌యారుచేయ‌డం ఒక ఎత్తు అయితే, ఆనంద‌య్య మందు త‌యారీకి, పంపిణీకి స్వ‌చ్ఛంద సంస్థ‌లు అందించిన సేవ‌లు అభినంద‌నీయం అన్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హ‌కులు మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మిని, కృష్ణపట్నం ఆనందయ్యను ఘ‌నంగా స‌న్మానించారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments