Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన పేరుకే ఎక్సైజ్ ఎస్.ఐ... ఆస్తులు 50 కోట్లు...

చిత్తూరు జిల్లాలో ఎసిబి వలలో అవినీతి తిమింగలం చిక్కింది. కర్నూరు జిల్లాలో ఎక్సైజ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ ఏకంగా 50 కోట్లకు పైగానే అక్రమ ఆస్తులను కూడబెట్టారు. ఎస్ఐ ఈ స్థాయిలో డబ్బులు ఎలా సంపాదించారో అర్థంకాక ఎసిబినే ఆశ్చర్యపోతోంది.

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (22:39 IST)
చిత్తూరు జిల్లాలో ఎసిబి వలలో అవినీతి తిమింగలం చిక్కింది. కర్నూరు జిల్లాలో ఎక్సైజ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ ఏకంగా 50 కోట్లకు పైగానే అక్రమ ఆస్తులను కూడబెట్టారు. ఎస్ఐ ఈ స్థాయిలో డబ్బులు ఎలా సంపాదించారో అర్థంకాక ఎసిబినే ఆశ్చర్యపోతోంది. 
 
చిత్తూరు లోని విజయ కుమార్ ఇంటితో పాటు కాట్పాడి, తిరుపతిలోని రాంనగర్ క్వార్ట్సర్స్, కర్నూలు జిల్లాలలో ఎసిబి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు సమీపంలోని యాదమర్రిలో కోట్ల రూపాయల విలువ చేసే భూముల పత్రాలు, చిత్తూరులోని ఇంటిలో ఐదు వందల నోట్లు రెండు బండిళ్ళు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
 
అంతేకాకుండా కొన్ని వైన్ షాపులకు విజయ్ కుమార్ బినామీగా కూడా ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఎస్ఐ ఈ స్థాయిలో డబ్బులు సంపాదించడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments