ఆయన పేరుకే ఎక్సైజ్ ఎస్.ఐ... ఆస్తులు 50 కోట్లు...

చిత్తూరు జిల్లాలో ఎసిబి వలలో అవినీతి తిమింగలం చిక్కింది. కర్నూరు జిల్లాలో ఎక్సైజ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ ఏకంగా 50 కోట్లకు పైగానే అక్రమ ఆస్తులను కూడబెట్టారు. ఎస్ఐ ఈ స్థాయిలో డబ్బులు ఎలా సంపాదించారో అర్థంకాక ఎసిబినే ఆశ్చర్యపోతోంది.

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (22:39 IST)
చిత్తూరు జిల్లాలో ఎసిబి వలలో అవినీతి తిమింగలం చిక్కింది. కర్నూరు జిల్లాలో ఎక్సైజ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ ఏకంగా 50 కోట్లకు పైగానే అక్రమ ఆస్తులను కూడబెట్టారు. ఎస్ఐ ఈ స్థాయిలో డబ్బులు ఎలా సంపాదించారో అర్థంకాక ఎసిబినే ఆశ్చర్యపోతోంది. 
 
చిత్తూరు లోని విజయ కుమార్ ఇంటితో పాటు కాట్పాడి, తిరుపతిలోని రాంనగర్ క్వార్ట్సర్స్, కర్నూలు జిల్లాలలో ఎసిబి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు సమీపంలోని యాదమర్రిలో కోట్ల రూపాయల విలువ చేసే భూముల పత్రాలు, చిత్తూరులోని ఇంటిలో ఐదు వందల నోట్లు రెండు బండిళ్ళు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
 
అంతేకాకుండా కొన్ని వైన్ షాపులకు విజయ్ కుమార్ బినామీగా కూడా ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఎస్ఐ ఈ స్థాయిలో డబ్బులు సంపాదించడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments