Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు లేరని తిరుమలలో చిన్నారిని కిడ్నాప్... ఆ తరువాత?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (20:22 IST)
పిల్లలు లేకపోవడంతో చిన్నారి వీరాను కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో నిందితురాలు తెలిపింది. కార్వేటినగరం మండలం వండిండ్లు గ్రామానికి చెందిన తులసి, సాయిలకు 2016 సంవత్సరం వివాహమైంది. తులసికి గర్భస్రావమై పిల్లలు పుట్టరని వైద్యులు తెలిపారు. దీంతో ఇద్దరు విడిపోయారు. 
 
ఒంటరిగా ఉన్న తులసి నెలన్నర క్రితం తిరుమలకు వచ్చింది. తిరుమలలో చిన్నారులతో చాలామంది భక్తులు వస్తారు కనుక ఎవరో ఒక చిన్నారిని ఎత్తుకెళ్ళి పెంచుకోవాలనుకుంది. 
 
ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హోటల్లో పనిచేస్తున్న తులసి నిన్న తెల్లవారుజామున తిరుమలలోని ఎస్వీ కాంప్లెక్స్ వద్ద ఉన్న వీరాను కిడ్నాప్ చేసింది. తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు కేసును సవాల్‌గా తీసుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు. వీరాను క్షేమంగా తల్లిదండ్రులు మావీరన్, కౌసల్యలకు అప్పగించారు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments