రూ.1020కే రెడ్‌మీ ఎయిర్‌డాట్స్ బ్లూటూత్ హెడ్‌సెట్

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (18:29 IST)
మొబైల్ తయారీదారు షియోమీ సంస్థ వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులను భారత్ మార్కెట్‌లో విడుదల చేస్తూ తక్కిన మొబైల్ సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇందులో భాగంగానే రెడ్‌మీ ఎయిర్‌డాట్స్ పేరిట ఓ నూతన బ్లూటూత్ హెడ్ సెట్‌ను ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో యాపిల్ సిరి, గూగుల్ వాయిస్‌లకు సపోర్ట్‌ను అందిస్తున్నారు. 
 
ఈ హెడ్‌సెట్ బ్లూటూత్ 5.0 టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. ఇందులో మ్యూజిక్ ప్లేబ్యాక్‌కు టచ్ కంట్రోల్స్ ఇస్తున్నారు. 40 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ హెడ్‌సెట్‌లో అమర్చారు. అందువలన 4 గంటల బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కాగా ఈ హెడ్‌సెట్ ధర రూ.1020గా రెడ్‌మీ సంస్థ నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments