Webdunia - Bharat's app for daily news and videos

Install App

26న కడపలో సీఎం జగన్ పర్యటన

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (16:01 IST)
ఈ నెల 26న కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాయలసీమలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జలదరాశి రిజర్వాయర్, కుందూ-2 రిజర్వాయర్ పనులతో పాటు గండికోట-చిత్రావతి పథకాల అప్గ్రెడేషన్ పనులను సీఎం ప్రారంభించనున్నారు. 
 
పులివెందులకు నీరిచ్చేందుకు మొగవాగు, కుందూ ఎత్తిపోతల ఇలా వేర్వేరు పథకాలకు శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే జలనవరుల శాఖ ప్రతిపాదనల్ని సిద్ధం చేసి త్వరితగతిన పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. 
 
ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన అనంతరం పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టారు. మొత్తం 5 వేల కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలియచేసినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments