Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు, మాజీమంత్రి రోజా కామెంట్స్ వైరల్: తదుపరి అరెస్ట్ ఈమేనా?

ఐవీఆర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (16:37 IST)
సభ్యత మర్చిపోయి, మంచీమర్యాద లేకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడి కటకటాల పాలయ్యాడు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. ఆయన మాట్లాడిన పాత బూతు వీడియోలు చూస్తుంటే... తమకు రక్తం సలసలా మరుగుతుంటుందని జనసైనికులు అంటున్నారు. పోసాని విషయం అలా వుంచితే... ఇప్పుడు ట్విట్టర్లో మాజీమంత్రి రోజా గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌లను తిడుతూ వున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
 
పవన్ కల్యాణ్ పైన ఆమె విమర్శలు చేస్తూ... నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు అని మొదలుపెట్టి చెడామడా మాట్లాడేశారు. ఇంకా మంత్రి నారా లోకేష్ పైన అయితే మరీ దారుణంగా రాయలేని భాషలో తిట్లదండకాన్ని ఎత్తుకున్నారు రోజా. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుండటంతో నెక్ట్స్ టార్గెట్ రోజానేనా అంటూ నెటిజన్లు పలువురు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments