Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు, మాజీమంత్రి రోజా కామెంట్స్ వైరల్: తదుపరి అరెస్ట్ ఈమేనా?

ఐవీఆర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (16:37 IST)
సభ్యత మర్చిపోయి, మంచీమర్యాద లేకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడి కటకటాల పాలయ్యాడు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. ఆయన మాట్లాడిన పాత బూతు వీడియోలు చూస్తుంటే... తమకు రక్తం సలసలా మరుగుతుంటుందని జనసైనికులు అంటున్నారు. పోసాని విషయం అలా వుంచితే... ఇప్పుడు ట్విట్టర్లో మాజీమంత్రి రోజా గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌లను తిడుతూ వున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
 
పవన్ కల్యాణ్ పైన ఆమె విమర్శలు చేస్తూ... నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు అని మొదలుపెట్టి చెడామడా మాట్లాడేశారు. ఇంకా మంత్రి నారా లోకేష్ పైన అయితే మరీ దారుణంగా రాయలేని భాషలో తిట్లదండకాన్ని ఎత్తుకున్నారు రోజా. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుండటంతో నెక్ట్స్ టార్గెట్ రోజానేనా అంటూ నెటిజన్లు పలువురు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Sobhita: తమిళ సినిమా కోసం సంతకం చేసిన శోభిత దూళిపాళ

"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments