Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ టికెట్ల దందాకు చెక్.. సినిమా టికెట్ల కోసం ప్రభుత్వ పోర్టల్

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (17:31 IST)
ఏపీలోని జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. రైల్వే, ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ విధానంలో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని ఏపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు టికెట్ల బుకింగ్ పోర్టల్‌ను పర్య వేక్షించనుంది ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.
 
ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిశీలించిన అనంతరం.. టికెటింగ్ సిస్టమ్ విధానంపై విధి విధానాలు, అమలు ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీని నియమించనుంది జగన్ ప్రభుత్వం. ఆ తర్వాత.. దీని పై ప్రకటన చేయనుంది. అయితే ఈ విధానం ద్వారా థియేటర్ యజమానులు.. ఎక్కువగా ధరలు పెంచుకునే అవకాశం ఉండదు. అలాగే బ్లాక్ టికెట్ల దందాను కూడా అరికట్టే ఛాన్స్ ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments