బ్లాక్ టికెట్ల దందాకు చెక్.. సినిమా టికెట్ల కోసం ప్రభుత్వ పోర్టల్

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (17:31 IST)
ఏపీలోని జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. రైల్వే, ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ విధానంలో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని ఏపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు టికెట్ల బుకింగ్ పోర్టల్‌ను పర్య వేక్షించనుంది ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.
 
ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిశీలించిన అనంతరం.. టికెటింగ్ సిస్టమ్ విధానంపై విధి విధానాలు, అమలు ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీని నియమించనుంది జగన్ ప్రభుత్వం. ఆ తర్వాత.. దీని పై ప్రకటన చేయనుంది. అయితే ఈ విధానం ద్వారా థియేటర్ యజమానులు.. ఎక్కువగా ధరలు పెంచుకునే అవకాశం ఉండదు. అలాగే బ్లాక్ టికెట్ల దందాను కూడా అరికట్టే ఛాన్స్ ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments