Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్‌ పప్పు, కూరగాయలు అమ్ముకోవాల్సిందే: వల్లభనేని సంచలన వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (19:21 IST)
వ్యవస్ధీకృత నేరాలకు అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. ఎన్టీఆర్‌ను వెన్ను పోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. మేకతోలు కట్టుకున్న గుంటనక్క చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం నడుస్తున్న వాతావరణం సరైంది కాదు. ఘర్షణ వాతావరణం సరైంది కాదంటున్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. 
 
చాలారోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన వంశీ టిడిపి అధినేత, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్‌ లపై నిప్పులు చెరిగారు. మీటర్, మోటార్, మేటర్ లేని వ్యక్తి నారా లోకేష్‌. దద్దమ్మ, సన్యాసి లోకేష్. 74 యేళ్ళ వయస్సుల్లో చంద్రబాబు ఉంటూ కుమారుడిని ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. లోకేష్‌ను చూసి చంద్రబాబు బాధపడుతున్నారని.. అందుకే ఏదో ఒకటి చేయాలని ఇలాంటి పనులు చేస్తున్నట్లు విమర్సించారు.
 
చంద్రబాబు, నారా లోకేష్‌‌ల గురించి ప్రజలు బాగా తెలుసుకున్నారని.. వారేంటో అందరికీ అర్థమైందన్నారు. చంద్రబాబు మరో మూడు, నాలుగేళ్ళు మాత్రమే బతుకుతారని.. ఆ తరువాత నారా లోకేష్‌ పప్పు, కూరగాయలు అమ్ముకోవాలే తప్ప రాజకీయాలు చేయలేరన్నారు. వంశీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు టిడిపి నేతలు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments