Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి ఆస్తులను అమ్మేస్తున్నారు, ఎవరు?

Webdunia
శనివారం, 23 మే 2020 (19:54 IST)
దేశవ్యాప్తంగా శ్రీవారికి భక్తులు స్థలాలు, ఇళ్ల రూపాల్లో ఇచ్చిన ఆస్తులను వేలం వేసేందుకు టిటిడి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు తొలుత తమిళనాడులోని 23 చోట్ల దాతలు ఇచ్చిన స్థలాలను బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం వేలం వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసి ఆస్తుల విక్రయానికి పచ్చ జెండా ఊపేశారు. ఈ వేలం ద్వారా దాదాపు వంద కోట్లకు పైగా సమకూరే అవకాశం ఉంది. అయితే దాతలు ఇచ్చిన ఆస్తులను టిటిడి వేలం వేయాలని భావించడంపై ప్రతిపక్షాలతో పాటు హిందూ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments