Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భక్తుల రద్దీ.. హుండీ ఆదాయం రూ.3.66కోట్లు

Webdunia
సోమవారం, 29 మే 2023 (10:37 IST)
తిరుమల శ్రీ వారి ఆలయంలో వేసవి కాలం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. తిరుమలలో ఆదివారం శ్రీవారిని 78, 818 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.3.66 కోట్లు చేరింది. 
 
అలాగే శ్రీవారికి 39,076 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇంకా టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments