Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిథిలావస్థలో ఉన్న హాస్పటళ్ల పునర్ నిర్మాణం: కొడాలి నాని

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:51 IST)
రూ.16 వందల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా శిధిలావస్థలో ఉన్న హాస్పిటల్స్ పునర్ నిర్మిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు

స్వాతంత్ర అనంతరం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైద్య రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని  అన్నారు.

గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పటల్‌లో అదమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌ను కొడాలి నాని  ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రామ స్థాయి నుండే 24 గంటలు ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.

అదమా లాంటి సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని  మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments