Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రజలకు మరోమారు షాకిచ్చిన సీఎం జగన్ సర్కారు

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (13:44 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు షాకిచ్చింది. పట్టణాల్లో ఆస్తి పన్నును భారీగా పెంచేసింది. ఈ భారం దాదాపుగా రూ.214 కోట్ల మేరకు ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రంలో భారీగా విద్యుత్ చార్జీలను పెంచేశారు. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలపై మరో పిడుగు వేసింది. ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచింది. పట్ణాల్లో భారీగా ఆస్తి పన్నును పెంచింది. ఈ పెంపు భారం పట్టణాల్లో 15 శాతం  మేరకు ఉంది. గత రెండు సంవత్సరాల్లో ఈ పెంపు భారం 32.4 శాతంగా ఉంది. 
 
కాగా, కరెంట్ బిల్లులు చెల్లించకుంటే ఫీజులు తీసుకెళ్లడం, ఆస్తి పన్ను చెల్లించకుంటా ఆస్తులు జప్తు చేయడం వంటి చర్యలు ఏపీలో పరిపాటిగా మారిపోయాయి. కానీ, ప్రభుత్వం మాత్రం ఆస్తి, చెత్త పన్నులతో పాటు కరెంట్ చార్జీల బాదుడుతో అష్టకష్టాలు పెడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments