Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నేత గుప్తా దాడి ఘ‌ట‌న‌పై సూమోటోగా కేసు...

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:04 IST)
ఒంగోలు వైసీపీ నేత సుబ్బారావుపై దాడి చేసిన సొంత పార్టీ నేతల వ్య‌వ‌హారం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ దాడి చేస్తున్న దృశ్యాల్ని వీడియో తీసి మరీ వార్నింగ్ ఇచ్చిన సుభానీ గ్యాంగ్ పైన పోలీసులు సూమోటోగా రెండు కేసులు పెట్టారు.


ఒక స‌భ‌లో వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేసిన సుబ్బారావు గుప్తాపై వైసీపీ గ్యాంగ్ దాడి చేసింది. వారి నుంచి ప్రాణ భయంతో ఓ లాడ్జ్‌లో ఉన్న సుబ్బారావు ఆచూకీ కనిపెట్టి మరీ దాడి చేశారు. సుబ్బారావుపై దాడి చేసిన మంత్రి బాలినేని అనుచరుడు సుభానీపై పోలీసులు కేసులు పెట్టారు. 
 
 
ఓ మంత్రి, ఎమ్మెల్యేల మాటలతో పార్టీకి నష్టం జరుగుతుందని ఇటీవల మంత్రి బాలినేని బర్త్ డే వేడుకల్లో మాట్లాడిన సుబ్బారావు గుప్తాపై దాడి జ‌రిగింది. సుబ్బారావు వ్యాఖ్యలపై ఆగ్రహంతో దాడి చేసిన సుభానీ నిన్న రాత్రి సుబ్బారావు ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించాడు.


పార్టీకి నష్టం కలుగుతుందనే అలా మాట్లాడానన్న సుబ్బారావు బాలినేనికి క్షమాపణ చెప్పాలంటూ గుప్తాను మోకాళ్లపై కూర్చోపెట్టి క్షమాపణ చెప్పించాడు సుభానీ. ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు సూమోటోగా కేసులు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments