Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆచార్య" మూవీకి మిశ్రమ స్పందన : నెట్టింట్ ట్రోల్స్

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (16:07 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఈ నెల 29వ తేదీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కొరటాల శివ దర్శకుడు కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, చిత్రం విడుదలైన తర్వాత మిశ్రమ టాక్ వచ్చింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 
 
ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్‌లు పూర్తి స్థాయిలో కలిసి నటించారు. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రం రికార్డులను తిరగరాయడం ఖాయమని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నప్పటికీ మరోవైపు సినిమాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. డైరెక్టర్ కొరటాల శివ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేనదని ట్రోల్స్ వస్తున్నాయి. రాజమౌళి సినిమా తర్వాత రాంచరణ్‌కు ఫ్లాప్ వచ్చిందని విమర్శలు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments