Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఓటు అమరావతికే.. కేంద్రమంత్రి

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (08:43 IST)
రాజధాని విషయంలో అమరావతి రైతుల డిమాండ్‌ న్యాయమైందని కేంద్రమంత్రి రాందాస్‌ అథ్వాలే అన్నారు.  అమరావతి రాజధానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు.

పేద, దళిత రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారన్న ఆయన.. ఈ అంశంపై ఎపి సిఎం జగన్‌కు లేఖ రాస్తానని చెప్పారు.

అమరావతి రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని అమరావతి మహిళా జెఎసి నేతలు కేంద్ర మంత్రులను కోరారు.

కేంద్ర మంత్రులు రాందాస్‌ అథ్వాలే, మురళీధరన్‌లను కలిసి, అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వినతిపత్రం అందజేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments