గాలేరు - నగరి ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు నిద్రపోను - రోజా(వీడియో)

సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలపై రోజా పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నారు. అన్ని పనులను పక్కన బెట్టి నియోజకవర్గ ప్రజల కోసమే నిరంతరం పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాలేరు - నగరి ప్రాజెక్టు నత్తనడక జరుగుతుండటం, ఆ పనులపై ప్రభుత్వం అలసత్వం వహిస్తుండటంతో

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (16:23 IST)
సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలపై రోజా పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నారు. అన్ని పనులను పక్కన బెట్టి నియోజకవర్గ ప్రజల కోసమే నిరంతరం పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాలేరు - నగరి ప్రాజెక్టు నత్తనడక జరుగుతుండటం, ఆ పనులపై ప్రభుత్వం అలసత్వం వహిస్తుండటంతో రోజా దీనిపై పోరాటానికి సిద్ధమయ్యరు. ఐదురోజుల పాటు పాదయాత్రను ప్రారంభించారు.
 
నగరి నుంచి తిరుమలకు వరకు 88 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగనుంది. నగరి సత్రవాడలో రోజా పాదయాత్రను ప్రారంభించారు. అశేషజనంతో పాటు వైసిపి కార్యకర్తలు, నాయకుల మధ్య రోజా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తన నియోజకవర్గం కాబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు రోజా. గాలేరు-నగరి ప్రాజెక్టు పూర్తయితే ప్రజలకు తాగు, సాగు నీటి సమస్యలు తీరుతాయని చెప్పారు రోజా. ప్రాజెక్టును పూర్తిచేసేంత వరకు తాను నిద్రపోనన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments