Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలేరు - నగరి ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు నిద్రపోను - రోజా(వీడియో)

సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలపై రోజా పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నారు. అన్ని పనులను పక్కన బెట్టి నియోజకవర్గ ప్రజల కోసమే నిరంతరం పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాలేరు - నగరి ప్రాజెక్టు నత్తనడక జరుగుతుండటం, ఆ పనులపై ప్రభుత్వం అలసత్వం వహిస్తుండటంతో

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (16:23 IST)
సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలపై రోజా పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నారు. అన్ని పనులను పక్కన బెట్టి నియోజకవర్గ ప్రజల కోసమే నిరంతరం పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాలేరు - నగరి ప్రాజెక్టు నత్తనడక జరుగుతుండటం, ఆ పనులపై ప్రభుత్వం అలసత్వం వహిస్తుండటంతో రోజా దీనిపై పోరాటానికి సిద్ధమయ్యరు. ఐదురోజుల పాటు పాదయాత్రను ప్రారంభించారు.
 
నగరి నుంచి తిరుమలకు వరకు 88 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగనుంది. నగరి సత్రవాడలో రోజా పాదయాత్రను ప్రారంభించారు. అశేషజనంతో పాటు వైసిపి కార్యకర్తలు, నాయకుల మధ్య రోజా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తన నియోజకవర్గం కాబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు రోజా. గాలేరు-నగరి ప్రాజెక్టు పూర్తయితే ప్రజలకు తాగు, సాగు నీటి సమస్యలు తీరుతాయని చెప్పారు రోజా. ప్రాజెక్టును పూర్తిచేసేంత వరకు తాను నిద్రపోనన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments