Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్.. జగనా మజాకా

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (10:59 IST)
Manikyavaraprasad
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరును ఖ‌రారు చేసింది వైసీపీ అధిష్టానం. టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేర‌గా.. ఆ ఎమ్మెల్సీ స్థానం మ‌ళ్లీ ఆయ‌న‌కే కేటాయించారు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఫలితంగా ఇవాళ్టితో ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల గ‌డువు ముగియ‌నుంది.. దీంతో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు.
 
టీడీపీ నుంచి పోటీ లేకుంటే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టీడీపీ పోటీపెట్ట‌క‌పోవ‌చ్చు అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో.. ఆయ‌న నామినేష‌న్ దాఖ‌లు చేస్తే ఏక‌గ్రీవంగా ఎన్నిక‌కానున్నారు. రాజధాని బిల్లుల సమయంలో ఎమ్మెల్సీ ప‌ద‌వికి, టీడీపీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చిన‌.. డొక్కా.. మ‌ళ్లీ ఎమ్మెల్సీగా స‌భ‌లో అడుగుపెట్ట‌నున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments