Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కాంట్రాక్టుల పందేరం : కేశినేని నాని

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (14:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టుల పందేరం జరిగింది. మొత్తం 791 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులకు సంబంధించిన వివరాలను టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. 
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత మనుషులకు వందలాది కోట్ల విలువైన కాంట్రాక్టులను పంచిపెట్టారని ఆరోపించారు. మొత్తం రూ.791 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులను తన వాళ్లకు పంచారన్నారు. సోషల్ మీడియా ద్వారా ఎవరెవరికి ఎంత విలువైన కాంట్రాక్టులను ఇచ్చారో వివరాలను వెల్లడించారు.
 
'ఆ కాంట్రాక్ట్స్ దక్కించుకున్న కంపెనీల వివరాలను కూడా ఆయన వివరించారు. పీఎల్ఆర్ (పెద్దిరెడ్డి): 126.10 కోట్లు... ఎన్ఎస్ఆర్పీ (నర్రెడ్డి .. పులివెందుల, వైఎస్ చుట్టం): 228.59 కోట్లు. కేసీవీఆర్ (సురేష్ రెడ్డి): 128.36 కోట్లు. 
 
నితిన్ సాయి కన్ స్ట్రక్షన్స్ (పార్థసారథి వైకాపా): 121.63 కోట్లు. జేఎంసీ కన్ స్ట్రక్షన్స్ (శ్రీనివాసులు చిత్తూర్ వైకాపా ఎమ్మెల్యే): 186.85 కోట్లు' అని సోషల్ మీడియా ద్వారా కేశినేని నాని తెలిపారు. మరోవైపు, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఈ రోడ్డు పనులను చేపట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments