Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమ్మ‌డి కుటుంబం క‌లిసింది... ఉర్రూతలూగించింది...

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (11:34 IST)
ఇపుడన్నీ నూక్లియ‌ర్ ఫామిలీలే. ఉమ్మ‌డి కుటుంబాలు చాలా అరుదు అయిపోయాయి. కానీ, మనుషులు మధ్య విలువలు , అప్యాయతలు తెలియాలంటే ఉమ్మడి కుటుంబం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు... ఈ ఉమ్మ‌డి కుటుంబం క‌ల‌యిక‌. విజయవాడ గజవాళి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అపూర్వ కలియక ఉమ్మ‌డి సమ్మేళనం అందరిని ఆకట్టుకుంది.  
 
 
విజయవాడ నగరంకి చెందిన గజవాళి కి చెందిన 150 మంది ఇంటి పేరు కలిగిన ఉమ్మడి కుటుంబంలో ఉండే మనుషుల మధ్య మానవ విలువలు , ప్రేమలు ,అప్యాయతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మొగల్రాజపురం పివిపీ స్కేర్ మాల్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం అందరినీ ఆకట్టుకుంది. 
 
 
అమెరికా ,లండన్ , అస్ట్రేలియా ఇతర దేశాల నుంచి 150 కుటుంబాల చెందిన వారు విజయవాడ విచ్చేసి సందడీ చేశారు.  కరోనా లాక్ డౌన్ కారణంగా మూడేళ్లు నుంచి కలవలేకపోయిన అందరూ సరదాగా అట పాటలతో మానసిక ఉల్లాసాన్ని పొందారు. అంద‌రూ క‌లిసి ఆడారు, పాడారు. మూజిక‌ల్ చైర్స్, సాంగ్స్ ఆడి, ఆడి ఎంతో ఆప్యాయంగా ఒక చోట గ‌డిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments