Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధారాలు అడ‌గ‌డం పోలీస్ వ్య‌వ‌స్థ చేత‌కానిత‌నం: జ‌వ‌హ‌ర్

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (10:02 IST)
దళిత నేత ఆనందబాబుకు నోటీసు ఇవ్వటం పోలీసుల బెదిరింపు చర్యే అని మాజీ మంత్రి, తెలుగుదేశం నాయ‌కుడు జ‌వ‌హ‌ర్ ఆరోపించారు. బెదిరింపులతో దళిత నాయకత్వాన్ని కట్టడి చేయలేర‌ని, అంబేద్కర్ వారసులుగా అక్రమాలను, దౌర్జన్యాలను ఎండగడతాం అన్నారు.
 
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోపణలు చేసిన వారిని ఆధారాలు అడగడం పోలీస్ వ్యవస్థ‌ చేతకానితనానికి  నిదర్శనం అని జ‌వ‌హ‌ర్ విమ‌ర్శించారు. పోలీసులు, దొంగలు ఒక్కటయ్యార‌ని, రాష్ట్రం మాదక ద్రవ్యాల అడ్డాగా మారింద‌ని ఆరోపించారు. పాలకులే అక్రమార్జనకు కేరాప్ అడ్రస్ గా మారార‌ని, నాటు సారా ఏరులై పారుతోంద‌ని, ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయ‌న్నారు. గంజాయి అని టైపు చేస్తే ఏ పి కనపడుతుంద‌ని జ‌వ‌హ‌ర్ పేర్కొన్నారు. 
 
సార రహిత జిల్లాలను నాటు సారా జిల్లాలుగా మార్చార‌ని, ఆబ్కారీ శాఖను ముక్కలు చేసి అక్రమార్జనకు అడ్డు తొలగించార‌ని, ఏ పి ని మాధక ద్రవ్య రాజధాని చేశార‌ని ఆరోపించారు. మీ చేతకానితనం మాకు శాపంగా మారింది... వేధింపులు ఆపకపోతే పరిణామాలకు బాధ్యత పోలీస్ లు వహించాల్సి ఉంటుంద‌ని మాజీ మంత్రి జవహర్ హెచ్చ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments