Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయువేగంతో దూసుకొస్తోన్న జవాద్ తుఫాన్

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (21:23 IST)
ఫోటో కర్టెసి-ఐఎండి
తుఫాను జవాద్ గత 6 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా సాయంత్రం 5.30 గంటలకు కేంద్రీకృతమై, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కి.మీ కేంద్రీకృతమై వుంది. గోపాల్‌పూర్‌కు దాదాపు 420 కి.మీ, పూరీకి 480 కి.మీ వుంది.

 
ఇది రేపు, డిసెంబర్ 4 ఉదయం నాటికి ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, మరింత బలపడి, ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీరాలకు పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరాన్ని దాటే అవకాశం వుంది.

 
ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరం వెంబడి డిసెంబర్ 5 మధ్యాహ్నం పూరీకి చేరుకునే అవకాశం ఉంది. తదనంతరం ఇది ఒడిశా తీరం వెంబడి పశ్చిమ బెంగాల్ తీరం వైపు ఉత్తర-ఈశాన్య దిశగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments