Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెసిడెన్షియల్ కళాశాలలో 56 మందికి కరోనా పాజిటివ్, ఇంటికి పంపేశారు, వామ్మో?

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (20:55 IST)
కరోనా మహమ్మారి గురించి తెలియనిది కాదు. ఆ వైరస్ సోకితే సదరు వ్యాధిగ్రస్తుడిని వెంటనే ఐసోలేషన్లో వుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఓ కళాశాల నిర్వాకంతో కళాశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో పడిపోయారు. ఇంతకీ ఏం జరిగిందయా అంటే...

 
ఒడిశాలోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీకి చెందిన 270 మందికి కరోనా పరీక్షలు చేసారు. వారిలో 56 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో కళాశాల యాజమాన్యం వారందరినీ ఐసోలేషన్లో వుంచకుండా నేరుగా వారివారి ఇళ్లకు పంపేసింది.దీనితో వారి తల్లిదండ్రుల షాక్ తిన్నారు.

 
బుధవారం నాటి 33 సంఖ్యతో కలిపి, గురువారం సాయి కృపా రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థులలో మరో 19 కోవిడ్ కేసులు వెలుగుచూసాయి. గత వారం నలుగురు విద్యార్థులకు వైరస్‌ సోకింది. దీన్ని జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. విద్యార్థులను ఐసోలేషన్లో వుంచకుండా ఇలా ఇంటికి పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు జిల్లా అధికారులు. కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments