Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం, శ్రీలంక పౌరుడిపై పాకిస్తాన్‌లో మూకదాడి, చంపి పెట్రోల్ పోసి...

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (20:36 IST)
ఇస్లామాబాద్: దైవదూషణ ఆరోపణలపై శ్రీలంకకు చెందిన ఒక వ్యక్తిపై శుక్రవారం సియాల్‌కోట్‌లో మూక దాడి చేసింది. ఆ దాడిలో అతడిని చంపిన తర్వాత అతని మృతదేహాన్ని దగ్ధం చేసారు.
 
 
పాకిస్తాన్ పత్రిక ది డాన్ కథనం ప్రకారం, సియాల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ ఫ్యాక్టరీల కార్మికులు ఫ్యాక్టరీ ఎగుమతి మేనేజర్‌పై దాడి చేసి అతని మృతదేహాన్ని దహనం చేశారు.
 
 
సియాల్‌కోట్ జిల్లా పోలీసు అధికారి ఉమర్ సయీద్ మాలిక్ మాట్లాడుతూ ఆ వ్యక్తిని శ్రీలంకకు చెందిన ప్రియాంత కుమారగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments