Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 14 February 2025
webdunia

ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ షాక్, ఛార్జీలు బాదుడే బాదుడు

Advertiesment
ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ షాక్, ఛార్జీలు బాదుడే బాదుడు
, సోమవారం, 22 నవంబరు 2021 (16:01 IST)
ఎయిర్ టెల్ ఒక్కసారిగా వినియోగదారులపై భారీ బాదుడు వేసింది. టారిఫ్ రేట్లను అమాంతం పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రేట్లు చూసి సామాన్య వినియోగదారుడు వామ్మో అంటున్నాడు.

webdunia

తమకు యావరలేజ్ రెవన్యూ పర్ యూజర్ రూ. 200 నుంచి 300 అవుతుందని, ఆ ప్రకారం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే చార్జీలు పెంచక తప్పడం లేదంటూ చెప్పుకొచ్చింది.

 
మరోవైపు భారతదేశంలో 5జి స్ట్రెక్టమ్ రిలీజ్ చేయాలంటే ఆమాత్రం చార్జీలను వడ్డించక తప్పదని చెప్పింది. పెరిగిన వివరాలను ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో వాన గండం, రాయ‌ల‌ సీమతోపాటు కోస్తాంధ్రకు అలర్ట్