Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగలు ఒకరు.. రాత్రి ఒకరు... ఇద్దరు కుమార్తెలపై తండ్రి అత్యాచారం...

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెల శీలంపై కాటేశాడు. ఒక యేడాది కాలంగా ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (12:09 IST)
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెల శీలంపై కాటేశాడు. ఒక యేడాది కాలంగా ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నేపాల్‌ దేశానికి చెందిన రాజ్ బహదూర్ అనే వ్యక్తి కుటుంబం రంగారెడ్డి రెడ్డి జిల్లా శంషాబాద్‌కు వలస వచ్చింది. రాజ్ బహదూర్ హైమద్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
అయితే, వయసుకు వచ్చిన ఇద్దరు కుమార్తెలపై కన్నేసిన బహదూర్... భార్య లేని సమయంలో వారిని లోబరుచుకుని అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాను పగలు ఇంట్లో ఉంటే ఓ కుమార్తెతో, రాత్రి ఇంట్లో మరో కుమార్తెతో అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసున మోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత యువతుల వద్ద కూడా పోలీసులు జరిగిన వాస్తవాన్ని ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments