Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగలు ఒకరు.. రాత్రి ఒకరు... ఇద్దరు కుమార్తెలపై తండ్రి అత్యాచారం...

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెల శీలంపై కాటేశాడు. ఒక యేడాది కాలంగా ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (12:09 IST)
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తెల శీలంపై కాటేశాడు. ఒక యేడాది కాలంగా ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నేపాల్‌ దేశానికి చెందిన రాజ్ బహదూర్ అనే వ్యక్తి కుటుంబం రంగారెడ్డి రెడ్డి జిల్లా శంషాబాద్‌కు వలస వచ్చింది. రాజ్ బహదూర్ హైమద్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
అయితే, వయసుకు వచ్చిన ఇద్దరు కుమార్తెలపై కన్నేసిన బహదూర్... భార్య లేని సమయంలో వారిని లోబరుచుకుని అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాను పగలు ఇంట్లో ఉంటే ఓ కుమార్తెతో, రాత్రి ఇంట్లో మరో కుమార్తెతో అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసున మోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత యువతుల వద్ద కూడా పోలీసులు జరిగిన వాస్తవాన్ని ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments