Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. కచ్చులూరు బోటు వెలికితీత ఆపరేషన్ సక్సెస్

Webdunia
మంగళవారం, 22 అక్టోబరు 2019 (14:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు నీటిలో మునిగిపోయి పెను విషాదం నింపింది. అయితే, ఈ బోటును గత కొన్ని రోజులుగా వెలికితీయలేక పోయారు. ఈ నేపథ్యంలో ఈ బోటును వెలికితీసే పనులను ధర్మాడి సత్యం బృందానికి ఏపీ సర్కారు అప్పగించింది. 
 
దీంతో ఈ బోటును వెలికితీసే పనులు గత కొద్ది రోజులుగా చేపట్టిన సత్యం బృందం ఎట్టకేలకు విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తచేసింది. బోటును సత్యం టీమ్ నీళ్లపైకి తెచ్చింది. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో వెలికితీశారు. 
 
ఇంకొద్దిసేపట్లో బోటును ధర్మాడి సత్యం ఒడ్డుకు తీసుకురానున్నారు. అయితే వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా సెప్టెంబర్ 15వ తేదీ కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగి 25 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments