Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమ్మల్ని తక్కువగా అంచనా వేయవద్దు: నాదెండ్ల మనోహర్

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (10:45 IST)
జనసేన పార్టీని తక్కువ అంచనా వేయొద్దని ఆ పార్టీ కీలక నేత, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

నాదెండ్ల మాట్లాడుతూ.. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందన్నారు. పార్టీపై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. జనసేన పార్టీని తక్కువ అంచనా వేయొద్దని ఈ సందర్భంగా నాదెండ్ల చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో జనసేన సైనికులు బలంగా ఉన్నారన్నారు.
 
తిరుపతి ఉపఎన్నికపై స్పష్టమైన అవగాహన ఉందని త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు నిర్ణయంలో అంతిమ విజయం ప్రజలదేనని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న నాయకులు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని మనోహర్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పార్టీ నేతలతో కలిసి పవన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments