Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమ్మల్ని తక్కువగా అంచనా వేయవద్దు: నాదెండ్ల మనోహర్

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (10:45 IST)
జనసేన పార్టీని తక్కువ అంచనా వేయొద్దని ఆ పార్టీ కీలక నేత, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

నాదెండ్ల మాట్లాడుతూ.. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందన్నారు. పార్టీపై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. జనసేన పార్టీని తక్కువ అంచనా వేయొద్దని ఈ సందర్భంగా నాదెండ్ల చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో జనసేన సైనికులు బలంగా ఉన్నారన్నారు.
 
తిరుపతి ఉపఎన్నికపై స్పష్టమైన అవగాహన ఉందని త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు నిర్ణయంలో అంతిమ విజయం ప్రజలదేనని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న నాయకులు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని మనోహర్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పార్టీ నేతలతో కలిసి పవన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments