Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యశ్రీ పరిధిలోకి ‘కరోనా’.. ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (06:04 IST)
కొవిడ్‌-19(కరోనా వైరస్‌) కేసులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

కరోనాకు సంబంధించి కొత్తగా 15 రకాల ప్రొసిజర్‌లను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలోకి చేర్చినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధరణ, ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజీని నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కనీస మొత్తంగా రూ.16 వేల నుంచి గరిష్ఠంగా రూ. 2 లక్షల 16 వేల వరకు చికిత్స ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో బాధితులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడంతో పాటు చికిత్స అందించేలా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments