Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో థియేటర్ల మూసివేత పరంపర.. చిత్తూరులో 37 జిల్లాలో క్లోజ్

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (16:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్ల మూసివేతపరంపర కొనసాగుతోంది. థియేటర్లలో సౌకర్యాల లేమి పేరుతో వీటిని స్థానిక తనిఖీలు నిర్వహిస్తూ థియేటర్లను మూసివేస్తున్నారు. తాజాగా చిత్తూరులో 37 థియేటర్లను మూసివేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. 
 
ఇందులో జిల్లాలోని మదనపల్లిలో 7, కుప్పంలో 4, వి కోటలో 3, బి కోటలో 2, పీలేరులో 4, పుంగనూరులో 4, రొంపిచర్లలో 2, కలికిరిలో 2, సదుం మొలకల చెరువు, గుర్రంకొండ, కలకడ, తంబళ్ళపల్లిలలో ఒక్కో థియేటర్ చొప్పున అధికారులు మూసివేశారు. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి 37 థియేటర్లు మూతపడ్డాయి. 
 
దీనిపై మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ, థియేటర్లలో మౌలిక సదుపాయాల కల్పన, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించడం, లైన్సెన్స్‌లు పునరుద్ధించకపోవడం తదితర కారణాల కారణంగా థియేటర్లను మూసివేసినట్టు చెప్పారు. ఇప్పటికు జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 థియేటర్లను మూసివేసినట్టు తెలిపారు. సౌకర్యాల లేమిపై ప్రేక్షకులు సైతం తమకు ఫిర్యాదులు చేయొచ్చని ఆమె చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments