Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్లీ పీఠం కోసం 'కాలనీ'లపై కేంద్రం కన్ను

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (05:03 IST)
దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో అనుమతి లేని కాలనీల్లో నివాసం ఉంటున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టింది.

దీనికి సంబంధించి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి హరిదీప్​ సింగ్​ తెలిపారు. మహారాష్ట్ర, హరియాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిల్లీపై దృష్టి సారించింది. దేశ రాజధానిలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది.

దిల్లీలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. నగరంలోని అనుమతి లేని కాలనీల్లో నివాసం ఉంటున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్​.

దీనికి సంబంధించి వచ్చే పార్లమెంట్​ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి హరిదీప్​ సింగ్​ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం