Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ కార్టూనిస్టు నిఖిల్ పాయ్ ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (11:43 IST)
ప్రముఖ కార్టూనిస్టు, ఫుడ్‌బ్లాగర్ నిఖిల్ పాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగుళూరులోని ఆయన నివాసంలో విషం సేవించి ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన వయసు 28 యేళ్లు. ఎంతో ప్రాచూర్యం పొందిన త్రీ హంగ్రీ మ్యాన్ పేరుతో ప్రారంభించిన ఫుడ్ బ్లాగర్‌‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈయన వ్యక్తిగత కారణాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మంగుళూరు ఆస్పత్రిలో శవపరీక్ష చేశారు. కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తన స్నేహితులు రాజత్ రావు, కోలిన్ వెర్నోన్ డిసౌజాలు కలిసి ఈ ఫుడ్ బ్లాగర్‌ను ఏర్పాటు చేసి... దేశవ్యాప్తంగా అనేక పేరొందిన రెస్టారెంట్లలో ఈవెంట్స్ నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మంగుళూరు యువతలో మంచి ఆదరణ కూడా పొందారు. తండ్రి చనిపోయిన తర్వాత వ్యాపారాలను చూసుకుంటూ కార్టూనిస్టుగా, ఫుడ్‌బ్లాగర్‌గా కొనసాగుతూ వచ్చిన నిఖిల్ పాయ్ మరణంతో ఆయన కుటుంబ తీవ్ర విషాదంలో కూరుకునిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments