Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ కార్టూనిస్టు నిఖిల్ పాయ్ ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (11:43 IST)
ప్రముఖ కార్టూనిస్టు, ఫుడ్‌బ్లాగర్ నిఖిల్ పాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగుళూరులోని ఆయన నివాసంలో విషం సేవించి ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన వయసు 28 యేళ్లు. ఎంతో ప్రాచూర్యం పొందిన త్రీ హంగ్రీ మ్యాన్ పేరుతో ప్రారంభించిన ఫుడ్ బ్లాగర్‌‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈయన వ్యక్తిగత కారణాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మంగుళూరు ఆస్పత్రిలో శవపరీక్ష చేశారు. కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తన స్నేహితులు రాజత్ రావు, కోలిన్ వెర్నోన్ డిసౌజాలు కలిసి ఈ ఫుడ్ బ్లాగర్‌ను ఏర్పాటు చేసి... దేశవ్యాప్తంగా అనేక పేరొందిన రెస్టారెంట్లలో ఈవెంట్స్ నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మంగుళూరు యువతలో మంచి ఆదరణ కూడా పొందారు. తండ్రి చనిపోయిన తర్వాత వ్యాపారాలను చూసుకుంటూ కార్టూనిస్టుగా, ఫుడ్‌బ్లాగర్‌గా కొనసాగుతూ వచ్చిన నిఖిల్ పాయ్ మరణంతో ఆయన కుటుంబ తీవ్ర విషాదంలో కూరుకునిపోయింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments