Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ కార్టూనిస్టు నిఖిల్ పాయ్ ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (11:43 IST)
ప్రముఖ కార్టూనిస్టు, ఫుడ్‌బ్లాగర్ నిఖిల్ పాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగుళూరులోని ఆయన నివాసంలో విషం సేవించి ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన వయసు 28 యేళ్లు. ఎంతో ప్రాచూర్యం పొందిన త్రీ హంగ్రీ మ్యాన్ పేరుతో ప్రారంభించిన ఫుడ్ బ్లాగర్‌‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈయన వ్యక్తిగత కారణాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మంగుళూరు ఆస్పత్రిలో శవపరీక్ష చేశారు. కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తన స్నేహితులు రాజత్ రావు, కోలిన్ వెర్నోన్ డిసౌజాలు కలిసి ఈ ఫుడ్ బ్లాగర్‌ను ఏర్పాటు చేసి... దేశవ్యాప్తంగా అనేక పేరొందిన రెస్టారెంట్లలో ఈవెంట్స్ నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మంగుళూరు యువతలో మంచి ఆదరణ కూడా పొందారు. తండ్రి చనిపోయిన తర్వాత వ్యాపారాలను చూసుకుంటూ కార్టూనిస్టుగా, ఫుడ్‌బ్లాగర్‌గా కొనసాగుతూ వచ్చిన నిఖిల్ పాయ్ మరణంతో ఆయన కుటుంబ తీవ్ర విషాదంలో కూరుకునిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments