Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఓడినపుడు వచ్చిన చావు పేరేంటో? బీజేపీ నేత సత్యకుమార్ ప్రశ్న

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (13:18 IST)
కర్నాటక అసెంబ్లీకి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమిని వైకాపా నేతలు చావు దెబ్బగా అభివర్ణిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమిని కుక్క చావుగా మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడినప్పుడు వచ్చిన చావు పేరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
విశాఖ ఎంపీ స్థానంలో బీజేపీ కార్యకర్త చేతిలో వైఎస్ విజయలక్ష్మి ఓడిపోయిన తీరును ఏమంటారో కూడా చెప్పాలన్నారు. ఆదివారం విశాఖలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో సత్యకుమార్ మాట్లాడుతూ.. వైసీపీ పాలనతో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీది కుక్కచావు. అయితే... కడపలో వార్డు మెంబర్ ఓడిన రాజారెడ్డిది. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లినప్పుడు దక్కిన ఘోర పరాభవాన్ని ఏమంటారో కూడా పేర్ని నాని చెప్పాలన్నారు. ఒక్కసారి గెలిచినంత మాత్రాన అంత మిడిసిపాటు తగదని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments