Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదం పడునుందా ?

ప్రత్యేక హోదా డిమాండుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు చేసిన రాజీనామాలు ఈ నెలాఖరున ఆమోదం పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ నెల ఇరవైతొమ్మిదిన స్పీకర్ సుమిత్ర మహాజన్ వైసీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో బహుశా అదే రోజు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు

Webdunia
మంగళవారం, 22 మే 2018 (12:48 IST)
ప్రత్యేక హోదా డిమాండుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు చేసిన రాజీనామాలు ఈ నెలాఖరున ఆమోదం పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.  ఈ నెల ఇరవైతొమ్మిదిన స్పీకర్ సుమిత్ర మహాజన్ వైసీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో బహుశా అదే రోజు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. తాము లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి చాలా రోజులు అయినప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు స్పీకర్‌ను అభ్యర్థించారు.
 
సమయం కేటాయిస్తే ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఢిల్లీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పీకరుకు వైసిపి ఎమ్.పిలు సమాచారం ఇవ్వడంతో ఈ నెల 29న ఢిల్లీకి వ్యక్తిగతంగా వచ్చి కలవాలని స్పీకర్ కార్యాలయం సమాచారం పంపించింది. అందువల్ల అదేరోజు వైసీపీ ఎంపీల రాజీనామాకు ఆమోదం పడనున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments