Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదం పడునుందా ?

ప్రత్యేక హోదా డిమాండుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు చేసిన రాజీనామాలు ఈ నెలాఖరున ఆమోదం పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ నెల ఇరవైతొమ్మిదిన స్పీకర్ సుమిత్ర మహాజన్ వైసీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో బహుశా అదే రోజు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు

Webdunia
మంగళవారం, 22 మే 2018 (12:48 IST)
ప్రత్యేక హోదా డిమాండుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు చేసిన రాజీనామాలు ఈ నెలాఖరున ఆమోదం పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.  ఈ నెల ఇరవైతొమ్మిదిన స్పీకర్ సుమిత్ర మహాజన్ వైసీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో బహుశా అదే రోజు తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. తాము లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి చాలా రోజులు అయినప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు స్పీకర్‌ను అభ్యర్థించారు.
 
సమయం కేటాయిస్తే ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఢిల్లీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పీకరుకు వైసిపి ఎమ్.పిలు సమాచారం ఇవ్వడంతో ఈ నెల 29న ఢిల్లీకి వ్యక్తిగతంగా వచ్చి కలవాలని స్పీకర్ కార్యాలయం సమాచారం పంపించింది. అందువల్ల అదేరోజు వైసీపీ ఎంపీల రాజీనామాకు ఆమోదం పడనున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments