Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పెళ్లి, కిడ్నాప్: తిరుపతి ఎస్పీని కలిసిన నవ దంపతులు..

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (09:30 IST)
నవ డాక్టర్ దంపతులు తిరుపతి ఎస్పీని కలిశారు. తమకు భద్రత కల్పించాలని వేడుకున్నారు. చంద్రగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మోహన్ కృష్ణకు సుష్మ అనే మరో డాక్టర్‌తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే సుష్మ తల్లిదండ్రులు వీరి వివాహానికి అంగీకారం తెలపలేదు. 
 
ఇంకా సుష్మను మోహన కృష్ణ ఇంటి నుంచి కిడ్నాప్ చేశారని తెలిపారు. మోహన్ రెడ్డి కాలనీ, చంద్రగిరిలోని మోహన్ కృష్ణ ఇంట సుష్మ కిడ్నాప్ గురైందని చెప్పారు. అలాగే సుష్మా తల్లిదండ్రులతో పాటు 30మంది తన భార్య సుష్మను బలవంతంగా కిడ్నాప్ చేశారని మోహన్ కృష్ణ ఆరోపించాడు. 
 
అయితే సుష్మా వారి నుంచి తప్పించుకుని.. తన భర్త వద్దకు చేరుకుంది. ఆపై, సుష్మ-మోహన్ కృష్ణ దంపతులు తిరుపతి ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డిని భద్రత కోసం కలిశారు. ఇంకా తమకు భద్రత కల్పించాలంటూ పోలీసులను కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments