Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పెళ్లి, కిడ్నాప్: తిరుపతి ఎస్పీని కలిసిన నవ దంపతులు..

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (09:30 IST)
నవ డాక్టర్ దంపతులు తిరుపతి ఎస్పీని కలిశారు. తమకు భద్రత కల్పించాలని వేడుకున్నారు. చంద్రగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మోహన్ కృష్ణకు సుష్మ అనే మరో డాక్టర్‌తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే సుష్మ తల్లిదండ్రులు వీరి వివాహానికి అంగీకారం తెలపలేదు. 
 
ఇంకా సుష్మను మోహన కృష్ణ ఇంటి నుంచి కిడ్నాప్ చేశారని తెలిపారు. మోహన్ రెడ్డి కాలనీ, చంద్రగిరిలోని మోహన్ కృష్ణ ఇంట సుష్మ కిడ్నాప్ గురైందని చెప్పారు. అలాగే సుష్మా తల్లిదండ్రులతో పాటు 30మంది తన భార్య సుష్మను బలవంతంగా కిడ్నాప్ చేశారని మోహన్ కృష్ణ ఆరోపించాడు. 
 
అయితే సుష్మా వారి నుంచి తప్పించుకుని.. తన భర్త వద్దకు చేరుకుంది. ఆపై, సుష్మ-మోహన్ కృష్ణ దంపతులు తిరుపతి ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డిని భద్రత కోసం కలిశారు. ఇంకా తమకు భద్రత కల్పించాలంటూ పోలీసులను కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments