ఆయన పేరుకే ఎక్సైజ్ ఎస్.ఐ... ఆస్తులు 50 కోట్లు...

చిత్తూరు జిల్లాలో ఎసిబి వలలో అవినీతి తిమింగలం చిక్కింది. కర్నూరు జిల్లాలో ఎక్సైజ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ ఏకంగా 50 కోట్లకు పైగానే అక్రమ ఆస్తులను కూడబెట్టారు. ఎస్ఐ ఈ స్థాయిలో డబ్బులు ఎలా సంపాదించారో అర్థంకాక ఎసిబినే ఆశ్చర్యపోతోంది.

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (22:39 IST)
చిత్తూరు జిల్లాలో ఎసిబి వలలో అవినీతి తిమింగలం చిక్కింది. కర్నూరు జిల్లాలో ఎక్సైజ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ ఏకంగా 50 కోట్లకు పైగానే అక్రమ ఆస్తులను కూడబెట్టారు. ఎస్ఐ ఈ స్థాయిలో డబ్బులు ఎలా సంపాదించారో అర్థంకాక ఎసిబినే ఆశ్చర్యపోతోంది. 
 
చిత్తూరు లోని విజయ కుమార్ ఇంటితో పాటు కాట్పాడి, తిరుపతిలోని రాంనగర్ క్వార్ట్సర్స్, కర్నూలు జిల్లాలలో ఎసిబి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు సమీపంలోని యాదమర్రిలో కోట్ల రూపాయల విలువ చేసే భూముల పత్రాలు, చిత్తూరులోని ఇంటిలో ఐదు వందల నోట్లు రెండు బండిళ్ళు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
 
అంతేకాకుండా కొన్ని వైన్ షాపులకు విజయ్ కుమార్ బినామీగా కూడా ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఎస్ఐ ఈ స్థాయిలో డబ్బులు సంపాదించడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments