Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు గుమ్మడి రసాన్ని మహిళలు తాగితే.. (video)

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (12:28 IST)
పసుపు గుమ్మడికాయలో ఉండే పెక్టిన్ అనే రసాయనం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లు, పిత్తాశయం సమస్యలతో బాధపడేవారు రోజూ 10 రోజుల పాటు అరకప్పు పసుపు గుమ్మడి రసాన్ని తాగితే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. పసుపు గుమ్మడి రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పసుపు గుమ్మడికాయలో విటమిన్ సి, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
 
కాబట్టి రోజూ ఒక గ్లాసు పసుపు గుమ్మడికాయ రసాన్ని తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బాక్టీరియా, వైరస్‌ల ప్రభావాల నుండి శరీరాన్ని కాపాడుతుంది. 
 
రోజూ ఒక గ్లాసు పసుపు గుమ్మడి రసం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. పసుపు గుమ్మడి రసాన్ని తాగితే అందులోని విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ వంటి పోషకాలు చర్మ సమస్యలను దూరం చేసి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి అందమైన చర్మాన్ని పొందాలంటే పసుపు రసం తాగవచ్చు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

తర్వాతి కథనం
Show comments