Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖం నల్లబడిందా..? చింతపండు రసంతో ఇలా చేస్తే?

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (11:32 IST)
Beauty
ముఖం రంగు పాలిపోవడాన్ని సరిచేయడానికి అనేక బ్లీచింగ్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే రసాయన పద్ధతులు చర్మానికి హానికరం అని గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు ముఖం వర్చస్సును సంతరించుకోవాలంటే.. నేచురల్ బ్లీచింగ్ పద్దతులను పాటించాలి. అవేంటో చూద్దాం.. 
 
ముందుగా చింతపండును వేడి నీళ్లలో నానబెట్టి రసాన్ని బాగా పిండాలి. అందులో నిమ్మరసం, పసుపు పొడి, బియ్యప్పిండి, తేనె మిక్స్ చేసి కాసేపు నాననివ్వాలి.
 
ఆ తర్వాత ముఖాన్ని బాగా కడుక్కొని చింతపండు మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి పట్టించాలి. కొన్ని నిమిషాల తర్వాత, ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలాగే కొన్ని వారాల పాటు చేస్తే ముఖంపై ఉన్న నలుపు పోయి అసలైన రంగును సంతరించుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

భర్త హత్య కోసం యూట్యూబ్‌ వీడియోలు వీక్షించిన భార్య.. చివరకు గడ్డి మందు చెవిలో పోసి...

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

తర్వాతి కథనం
Show comments