Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాన్స్‌జెండర్స్ వెడ్డింగ్, ఒకేసారి మూడుజంటలు... 300 మంది హిజ్రాలు ఆశీర్వాదం(Video)

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:29 IST)
భాజా భజంత్రీలు.. మంగళ వాయిద్యాలు.. అతిథుల సందడి.. ఆటపాటల మధ్య హిజ్రాల వివాహ మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. తిరుపతిలోని స్థానిక దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద నిన్న రాత్రి సందడిగా వివాహ ఘట్టం జరిగింది. మూడు జంటలు ఒక్కటయ్యాయి.
 
తిరుపతికి చెందిన స్వప్న-చిన్ని, సిమ్రాన్-ప్రశాంతి, జానకి-అమూల్యలు వివాహం చేసుకోగా హిజ్రా పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. అన్ని వివాహాలలానే మూడుముళ్ళు వేసి భర్తలు, భార్యలను స్వీకరించారు. ఈ వివాహానికి రాయలసీమ జిల్లాల నుంచి 300 మంది హిజ్రాలు ఆశీర్వదించారు. ఒకేసారి మూడు వివాహాలు జరగడంతో అత్యంత ఆనందకరంగా హిజ్రాలు సంతోషం వ్యక్తం చేశారు. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments