Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాన్స్‌జెండర్స్ వెడ్డింగ్, ఒకేసారి మూడుజంటలు... 300 మంది హిజ్రాలు ఆశీర్వాదం(Video)

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:29 IST)
భాజా భజంత్రీలు.. మంగళ వాయిద్యాలు.. అతిథుల సందడి.. ఆటపాటల మధ్య హిజ్రాల వివాహ మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. తిరుపతిలోని స్థానిక దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద నిన్న రాత్రి సందడిగా వివాహ ఘట్టం జరిగింది. మూడు జంటలు ఒక్కటయ్యాయి.
 
తిరుపతికి చెందిన స్వప్న-చిన్ని, సిమ్రాన్-ప్రశాంతి, జానకి-అమూల్యలు వివాహం చేసుకోగా హిజ్రా పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. అన్ని వివాహాలలానే మూడుముళ్ళు వేసి భర్తలు, భార్యలను స్వీకరించారు. ఈ వివాహానికి రాయలసీమ జిల్లాల నుంచి 300 మంది హిజ్రాలు ఆశీర్వదించారు. ఒకేసారి మూడు వివాహాలు జరగడంతో అత్యంత ఆనందకరంగా హిజ్రాలు సంతోషం వ్యక్తం చేశారు. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments