Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాన్స్‌జెండర్స్ వెడ్డింగ్, ఒకేసారి మూడుజంటలు... 300 మంది హిజ్రాలు ఆశీర్వాదం(Video)

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:29 IST)
భాజా భజంత్రీలు.. మంగళ వాయిద్యాలు.. అతిథుల సందడి.. ఆటపాటల మధ్య హిజ్రాల వివాహ మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. తిరుపతిలోని స్థానిక దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద నిన్న రాత్రి సందడిగా వివాహ ఘట్టం జరిగింది. మూడు జంటలు ఒక్కటయ్యాయి.
 
తిరుపతికి చెందిన స్వప్న-చిన్ని, సిమ్రాన్-ప్రశాంతి, జానకి-అమూల్యలు వివాహం చేసుకోగా హిజ్రా పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. అన్ని వివాహాలలానే మూడుముళ్ళు వేసి భర్తలు, భార్యలను స్వీకరించారు. ఈ వివాహానికి రాయలసీమ జిల్లాల నుంచి 300 మంది హిజ్రాలు ఆశీర్వదించారు. ఒకేసారి మూడు వివాహాలు జరగడంతో అత్యంత ఆనందకరంగా హిజ్రాలు సంతోషం వ్యక్తం చేశారు. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments