Webdunia - Bharat's app for daily news and videos

Install App

డియర్ బెనర్జీ... దురభిమానులకు ద్వేషంతో కళ్లుమూసుకుపోయాయి

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (16:18 IST)
పేదరిక నిర్మూలనకు విశిష్ట పరిశోధనలు జరిపినందుకుగాను ఈ యేడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించిన ఇండో-అమెరికా శాస్త్రవేత్త అభిజిత్ బెనర్జీకి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అండగా నిలబడ్డారు. అభిజిత్‌పై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ ఖండించారు. ముఖ్యంగా, అభిజిత్‌ ఫ్రొఫెషనలిజంపై గోయల్‌ ప్రశ్నలు లేవనెత్తడాన్ని రాహల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై రాహుల్ ఓ ట్వీట్ చేశారు. 'డియర్‌ బెనర్జీ.. ఈ దురభిమానులకు ద్వేషంతో కళ్లుమూసుకుపోయాయి. వారికి ఫ్రొఫెషనల్‌ అంటే ఏంటో తెలీదు. మీరు దాని గురించి వారికి వివరించలేరు. దశాబ్దాల పాటు ప్రయత్నించినా అది వృథా ప్రయాసే అవుతుంది. మీ కృషి పట్ల లక్షలాది మంది భారతీయులు గర్విస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి' అంటూ అందులో పేర్కొన్నారు.
 
అభిజిత్‌ వామపక్షవాది అని, ఆయన ప్రతిపాదించిన 'న్యాయ్‌' పథకం ఎన్నికల్లో తిరస్కరణకు గురైందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను అభిజిత్‌తో పాటు.. రాహుల్ గాంధీ కూడా తోసిపుచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments