Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంబూరులో మటన్ బిర్యానీ కాదు.. డాగ్ బిర్యానీ.. పరుగులు తీసిన జనం..

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (18:01 IST)
తమిళనాడు రాజధాని చెన్నై ఎగ్మూర్‌ స్టేషన్‌లో 1000 కిలోల కుక్క మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.. రైల్వే అధికారులు. ఈ మాంసాన్ని ఎప్పుడైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారో.. హోటళ్లలో వెళ్లి బిర్యానీ తినేవారికి భయం పట్టుకుంది. హోటళ్లలో మటన్‌కు బదులు కుక్క మాంసాన్ని వాడుతున్నారని తేలడంతో.. జనం బిర్యానీ అంటేనే జడుసుకుంటున్నారు.
 
ఈ నేపథ్యంలో బిర్యానీకీ బాగా పాపులర్ అయిన తమిళనాడులోని ఆంబూరులో మటన్‌తో పాటు కుక్క మాంసాన్ని కలిపి బిర్యానీ వండటమే కాకుండా అమ్మాలని చూసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంబూరులోని ఓ షాపులో చౌక ధరకే బిర్యానీ అమ్ముతున్నట్లు తెలియడంతో ప్రజలు ఆసక్తిగా వెళ్లి, బిర్యానీ లాగించారు. 
 
అయినా బిర్యానీ తింటుండగా అది మటనా అనే డౌట్ జనాలకు రావడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ షాపు వద్దకు వెళ్లి విచారణ జరపడంతో.. అది మటన్ బిర్యానీ కాదని.. డాగ్ బిర్యానీ అని తేలింది. అంతే ఆ షాపుకు వచ్చిన జనం అబ్బే అంటూ చేతులు కూడా వాంతులు చేసుకుంటూ పరుగులు తీశారు. దీంతో షాపు నడిపిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments