Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంబూరులో మటన్ బిర్యానీ కాదు.. డాగ్ బిర్యానీ.. పరుగులు తీసిన జనం..

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (18:01 IST)
తమిళనాడు రాజధాని చెన్నై ఎగ్మూర్‌ స్టేషన్‌లో 1000 కిలోల కుక్క మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.. రైల్వే అధికారులు. ఈ మాంసాన్ని ఎప్పుడైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారో.. హోటళ్లలో వెళ్లి బిర్యానీ తినేవారికి భయం పట్టుకుంది. హోటళ్లలో మటన్‌కు బదులు కుక్క మాంసాన్ని వాడుతున్నారని తేలడంతో.. జనం బిర్యానీ అంటేనే జడుసుకుంటున్నారు.
 
ఈ నేపథ్యంలో బిర్యానీకీ బాగా పాపులర్ అయిన తమిళనాడులోని ఆంబూరులో మటన్‌తో పాటు కుక్క మాంసాన్ని కలిపి బిర్యానీ వండటమే కాకుండా అమ్మాలని చూసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంబూరులోని ఓ షాపులో చౌక ధరకే బిర్యానీ అమ్ముతున్నట్లు తెలియడంతో ప్రజలు ఆసక్తిగా వెళ్లి, బిర్యానీ లాగించారు. 
 
అయినా బిర్యానీ తింటుండగా అది మటనా అనే డౌట్ జనాలకు రావడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ షాపు వద్దకు వెళ్లి విచారణ జరపడంతో.. అది మటన్ బిర్యానీ కాదని.. డాగ్ బిర్యానీ అని తేలింది. అంతే ఆ షాపుకు వచ్చిన జనం అబ్బే అంటూ చేతులు కూడా వాంతులు చేసుకుంటూ పరుగులు తీశారు. దీంతో షాపు నడిపిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments