Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆశీస్సులతో ఎన్టీఆర్ కథానాయకుడు రికార్డు సృష్టిస్తుంది... బాలయ్య(Video)

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (12:07 IST)
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం రేపు.. అంటే జనవరి 9వ తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ పాత్రలో నటించిన బాలయ్యతో పాటు చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో బాలకృష్ణతో పాటు దర్శకుడు క్రిష్, హీరోయిన్ విద్యాబాలన్ మరో హీరో కళ్యాణ్ రామ్, సుమంత్‌లతో పాటు యూనిట్ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
వీరికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు లడ్డు ప్రసాదం అందజేశారు. తిరుపతిలో మూవీ ప్రమోషన్ కోసం వచ్చిన కథానాయకుడు యూనిట్ మూవీ విజయవంతం కోసం శ్రీవారి ఆశీస్సులు పొందామని సినిమా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు హీరో బాలకృష్ణ. 
 
ఈ సందర్భంగా బాలకృష్ణతో పాటు ఇతర నటులను చూసేందుకు ఆలయం ముందు అభిమానులు ఉత్సాహం చూపారు. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments