Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసురు తీసుకుంటున్న భారత సైనికులు.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (12:00 IST)
దేశంలో భారత జవాన్ల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. గత యేడాది మాత్రమే ఏకంగా 80 మంది సైనికులు, 16 మంది ఎయిర్‌ఫోర్స్, 8 మంది నేవీ జవాన్లు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే వెల్లడించారు.
 
అలాగే, 2017లో ఆత్మహత్య చేసుకున్న సైనికుల సంఖ్య 75గా ఉండగా, 2016లో ఈ సంఖ్య 104గా ఉన్నది. ఎయిర్‌ఫోర్స్ విషయానికి వస్తే 2017లో 21 మంది, 2016లో19 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే, కోస్ట్‌గార్డ్ విషయానికి వస్తే 2017వో 5 మంది, 2016లో 6 మంది సూసైడ్ చేసుకున్నారు. 
 
అయితే, భారత ఆర్మీలో సైనికుల ఆత్మహత్యలను అడ్డుకునేందుకు రక్షణ శాఖ అనేక రకాలైన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా, సైనికులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. నివశించేందుకు బస సౌకర్యంతో పాటు.. రవాణా, పిల్లలకు విద్య, కుటుంబ సక్షేమ పథకాలు, యోగా తరగతులు, శారీరక వ్యాయామం, మానసిక కౌన్సెలింగ్ వంటివి సమకూర్చుతున్నట్టు మంత్రి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments