Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసురు తీసుకుంటున్న భారత సైనికులు.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (12:00 IST)
దేశంలో భారత జవాన్ల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. గత యేడాది మాత్రమే ఏకంగా 80 మంది సైనికులు, 16 మంది ఎయిర్‌ఫోర్స్, 8 మంది నేవీ జవాన్లు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే వెల్లడించారు.
 
అలాగే, 2017లో ఆత్మహత్య చేసుకున్న సైనికుల సంఖ్య 75గా ఉండగా, 2016లో ఈ సంఖ్య 104గా ఉన్నది. ఎయిర్‌ఫోర్స్ విషయానికి వస్తే 2017లో 21 మంది, 2016లో19 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే, కోస్ట్‌గార్డ్ విషయానికి వస్తే 2017వో 5 మంది, 2016లో 6 మంది సూసైడ్ చేసుకున్నారు. 
 
అయితే, భారత ఆర్మీలో సైనికుల ఆత్మహత్యలను అడ్డుకునేందుకు రక్షణ శాఖ అనేక రకాలైన చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా, సైనికులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. నివశించేందుకు బస సౌకర్యంతో పాటు.. రవాణా, పిల్లలకు విద్య, కుటుంబ సక్షేమ పథకాలు, యోగా తరగతులు, శారీరక వ్యాయామం, మానసిక కౌన్సెలింగ్ వంటివి సమకూర్చుతున్నట్టు మంత్రి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments