Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృభాషలో ఇంజనీరింగ్ కోర్సుల బోధన... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (13:29 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషలో ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. తెలుగు మాధ్యమంలో ఇంజనీరింగ్ కోర్సు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీలో ఈ యేడాది కంప్యూటర్ సైన్స్ (సీఎస్ఈ) కోర్సును మొదలుపెట్టింది. 
 
భారతీయ భాషల్లో సాంకేతి విద్యను అందించేలా కొత్త జాతీయ విద్యా విధానం 2020కు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) రూపకల్పన చేసింది. ఇందులోభాగంగా, దేశవ్యాప్తంగా 20 కాలేజీలకు అనుమతి ఇచ్చింది. తెలుగు మాధ్యంలో ఏపీ నుంచి ఎన్ఆర్ఐ కాలేజీకి అనుమతి ఇచ్చింది. 
 
ఇందులో తెలుగు మాధ్యమంలో మొత్తం 60 సీట్లను కేటాయించింది. కన్వీనర్ కోటాలో మరో 20 మంది, స్పాట్ కింద మరో 11 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. వీరికి తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ భాషల్లో బోధనకు అవసరమైన పుస్తకాలను ఏఐసీటీఈ సరఫరా చేసింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ (ఎన్.బి.ఏ) గుర్తింపు ఉన్న కోర్సులకో ప్రాంతీయ భాషల్లో సెక్షన్లకు అనుమతించింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments