Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నేత టీడీపీ టిక్కెట్ తెచ్చుకుంటే రాజకీయాలకు గుడ్‌బై :: పరిటాల శ్రీరామ్

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (13:04 IST)
వచ్చే ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ టిక్కెట్‌ను తెచ్చుకుంటానని ఓ నేత ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నాడనీ, నిజంగానే ఆయన తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ను తెచ్చుకుంటే మాత్రం తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ బహిరంగ సవాల్ విసిరారు. 
 
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని దుర్గా నగర్ టీడీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం అసెంబ్లీ టిక్కెట్‌ను తాను తెచ్చుకుంటానని ఓ నేత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నిజంగానే ఆయన టిక్కెట్ తెచ్చుకుంటే మాత్రం తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆ మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. 
 
ఇలా సొంత డబ్బా కొట్టుకునేవారి గురించి ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అదేసమయంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments