Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతాజీ - పితాజీల కంటే ఏ "జీ" గొప్పది కాదు : ముఖేశ్ అంబానీ

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2022 (10:54 IST)
ప్రతి ఒక్కరి జీవితాల్లో అమ్మానాన్నలే గొప్ప అని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. మాతాజీ, పితాజీ కంటే 4జీ, 5జీలు గొప్పది కాదన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని పండిట్ దీన దయాళ్ ఎనర్జీ యూనివర్శిటీ స్నాతకోత్సవం కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇది మీ రోజని, మీరేంటో ప్రపంచానికి తెలిసే రోజన్నారు. అయినప్పటికీ మీరు నిల్చున్నది మీ తల్లిదండ్రుల రెక్కలపై అని చెప్పారు. మీ తల్లిదండ్రులకు కూడా ఈ రోజు ప్రత్యేకమైనదన్నారు. 
 
మిమ్మల్ని ఇక్కడికి వరకు తీసుకురావడానికి మీ తల్లిదండ్రులు చేసిన త్యాగాలను, వారు పడిన శ్రమను మరిచిపోవద్దన్నారు. మీకు వాళ్లు ఎపుడూ అండగా ఉంటారన్నారు. మీ బలానికి మూలస్తంభాలు వారేనని చెప్పారు. 
 
ప్రస్తుతం యుత 4జీ, 5జీల గురించి ఉత్సాహంగా ఉన్నారన్నారు. కానీ, మాతాజీ, పితాజీల టంకే ఏ జీ గొప్పది కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments