Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రిపై కారప్పొడి దాడి... ఎక్కడ.. ఎవరు?

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (18:13 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కారప్పొడి దాడి జరిగింది. ఢిల్లీలో జరిగిన ఈ దాడిలో ఆయనకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, సాక్షాత్తూ ఢిల్లీ సచివాలయంలోనే ఈ దాడి జరగడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో కారప్పొడితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 
 
మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ తన ఛాంబర్ నుంచి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో కాపుకాచి అక్కడే ఉన్న అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో సీఎం చాంబర్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నంలో తోపులాట కూడా జరిగింది. ఈ ఘర్షణలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కళ్లజోడు కూడా పగిలిపోయింది. 
 
కాగా, నిందితుడు అనిల్ కుమార్ భార్య సచివాలయంలోనే పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిందితుడు ఎందుకు దాడిచేశాడన్నది తెలియడంలేదు. కాగా, ఇది దారుణమైన భద్రతా వైఫల్యమని ఆప్ పార్టీ విమర్శించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments