Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు అమ్మాయిలతో బ్రాలు తీయించారు... ఇప్పుడు అబ్బాయితో పాస్ పోయించారు...

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (17:42 IST)
కేరళలో పరీక్షలొస్తున్నాయంటే విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఇదేదో పరీక్ష పేపర్లను చూసి కాదు... పరీక్షలకు హాజరైనప్పుడు అక్కడి ఇన్విజిలేటర్లు ప్రవర్తిస్తున్న తీరుతో. ఆమధ్య నీట్ పరీక్షకు హాజరైన 25 మంది అమ్మాయిల చేత బ్రా తీసేయించారు ఇన్విజిలేటర్. ఈ దారుణం ఏంటని ప్రశ్నించినందుకు బ్రాకి మెటల్ హుక్స్ వున్నాయంటూ బుకాయించడం గమనార్హం. అప్పట్లో దీనిపై యువతి ఫిర్యాదు కూడా చేసింది.
 
ఇక ఇప్పుడు మరోసారి ఇన్విజిలేటర్ చేసిన పనికి పరీక్ష రాసే విద్యార్థి హాలులోనే పాస్ పోసేశాడు. వివరాల్లోకి వెళితే... పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న ఓ విద్యార్థి టాయిలెట్‌ వస్తోందంటూ మూడుసార్లు ఇన్విజిలేటర్‌ను పర్మిషన్ అడిగాడు. ఐతే అందుకు మహిళా ఇన్విజిలేటర్ నిరాకరించడంతో అతడు ఆపుకోలేకపోయాడు. దీనితో పరీక్ష హాల్లోనే బాత్రూమ్‌కి వెళ్లాడు.
 
పరీక్ష పూర్తయిన తర్వాత కాని ఈ విషయం బయటకు వచ్చింది. దీనితో ఇన్విజిలేటర్ ప్రవర్తనపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు ఇలా ప్రవర్తించడం దారుణమనీ, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments