Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ జర్నలిస్టుకు ప్రతిష్టాత్మక మెగాసెసే అవార్డు

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (10:14 IST)
భారతీయ జర్నలిస్టు రవీష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక రామన్ మెగాసెసే అవార్డు వరించింది. 2019 సంవత్సరానికిగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును వచ్చే సెప్టెంబరు తొమ్మిదో తేదీన మనీలాలో జరుగనున్న కార్యక్రమంలో అందజేయనున్నారు. 
 
ఈయనతో పాటు మియన్మార్‌కు చెందిన ఓ జర్నిలిస్టు కో స్వో విన్, థాయ్‌లాండ్‌కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అంఖానా, నీలపాజిత్, ఫిలిప్పీన్స్ మ్యూజిషియన్, సౌత్ కొరియాకు చెందిన వర్కింగ్ యాక్టివిస్ట్‌లు కూడా ఈ అవార్డు వరించిన వారిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments